Team Gottipati
అద్దంకి పట్టణం కామేపల్లి కల్యాణ మండపంలో తెలుగు తమ్ముళ్ళ ఉత్సాహాల మధ్య ఘనంగా ప్రారంభమైన హైబ్రిడ్ మహానాడు సంబరాలు..!
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా నిర్వహించే హైబ్రిడ్ మహానాడు వేడుకలను అద్దంకి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహిస్తున్నాము. ప్రతి ఇంటిపై పార్టీ జెండా ఎగరేసి, మహానాడు వేదికలకు భారీగా తరలివచ్చి పసుపు పండుగను విజయవంతం చేయాలని కోరుతున్నాను.
గత ప్రభుత్వం 9 సార్లు విద్యుత్ చార్జీలను పెంచి ప్రజలపై అదనపు భారం మోపింది. అయితే కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు గారి నాయకత్వంలో దేశంలోనే తొలిసారిగా 'ట్రూ డౌన్' విధానం ద్వారా విద్యుత్ చార్జీలను తగ్గించి ప్రజలకు ఊరటనిచ్చింది.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the organization
Website
Address
Pothurajugandi
Addanki
523201