Shiva Rathod IYC
29/05/2026
గాంధీ భవన్ లో SIR, BLA-2లపై...
“శిక్షణా కార్యక్రమం ప్రారంభం”
కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, శిక్షణ విభాగం చైర్మన్ ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి గార్లు పాల్గొన్నారు.
టీపీసీసీ మాస్టర్ ట్రైనీలకు ఏఐసీసీ శిక్షణ విభాగం నుంచి వచ్చిన నిపుణులైన ట్రైనర్లు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు.
Want your public figure to be the top-listed Public Figure in Hyderabad?
Click here to claim your Sponsored Listing.
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Hyderabad